బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు…
స్థానిసంస్థల్లో BCలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని
సభలో ప్రవేశపెట్టబోయే పురపాలక, జీహెచ్ఎంసీ..
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని అన్నారు…బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామన్నారు…తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని,అవసరమైతే సభలో డివిజన్కుపట్టుబడతామని కేటీఆర్ అన్నారు
ఆరు నెలల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని..
కాంగ్రెస్ హామీ ఇచ్చిందని మాజీమంత్రి కేటీఆర్ గుర్తుచేశారు….

