ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్తూ బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ నిరసన.
రూ.2లక్షల రుణమాఫీ జరగలేదని, సభలో రైతులపై చర్చ జరగడం లేదని విమర్శ.
ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్తూ బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ నిరసన.
రూ.2లక్షల రుణమాఫీ జరగలేదని, సభలో రైతులపై చర్చ జరగడం లేదని విమర్శ.